• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రథయాత్రలో అపశృతి: 7 మంది మృతి

    త్రిపురలో జరిగిన ఉల్తా రథయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో ఏడు మంది దుర్మరణం పాలయ్యారు. ఉన్‌కోటి జిల్లాలోని కుమార్‌ఘాట్‌లో ఉల్తా రథయాత్ర జరిగింది. ఈ క్రమంలో రథం పైభాగాన హైటెన్షన్ వెర్లు తగిలి మంటలు వ్యాపించాయి. దీంతో ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై త్రిపుర సీఎం మానిక్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv