• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పృథ్వీ చేతిలో ట్రోఫీ.. పాండ్యా మాస్టర్ ప్లాన్

    న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ని భారత్ గెలుచుకుంది. అయితే, సిరీస్‌కు పృథ్వీ షాని ఎంపిక చేసినప్పటికీ డగౌట్‌కే పరిమితం చేశారు. దీంతో కెప్టెన్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్‌లో లేని ఇషాన్ కిషన్‌ని ఆడిస్తూ ప్రతిభావంతుడైన పృథ్వీ షాను పక్కనపెట్టడం సరికాదని నెటిజన్లు మండిపడ్డారు. బహుశా ఇది తన దృష్టికి వచ్చిందో, లేదో తెలీదు గానీ సిరీస్ ట్రోఫీని తీసుకెళ్లి పాండ్యా నేరుగా పృథ్వీ షా చేతిలో పెట్టాడు. పృథ్వీని కూల్ చేయడానికి పాండ్యా ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv