• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైలు ఢీకొని ఇద్దరు మృతి

    TS: రైలు ఢీకొని ఇద్దరు మృత్యువాతపడారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న సురేశ్‌(30), చందర్‌(40) ఇద్దరూ ద్విచక్రవాహనంపై మంచిర్యాల వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో క్యాతనపల్లి వద్ద రైల్వే గేటు పడింది. బైక్‌ను గేటు దాటించే క్రమంలో రైలు ఢీకొనడంతో సురేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. చందర్‌ మృతదేహం రైలు ఇంజిన్‌ ముందు భాగంలో ఇరుక్కుని 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది..

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv