• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైభవంగా సాగుతున్న ఉజ్జయిని మహంకాళీ బోనాలు

    సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారు జాము నుంచి అతివలు బోనమెత్తి అమ్మవారి సన్నిధికి పోటెత్తారు. మంత్రి తలసాని దంపతులు తొలి బోనం సమర్పించారు. ఎమ్మెల్సీ కవిత, కిషన్ రెడ్డి దంపతులు సహా అనేక మంది బోనాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో భాగ్యనగరం ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను సంతరించుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv