[VIDEO:](url) ఆస్ట్రేలియాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ డిస్మిసల్ కాస్త దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఇదే విషయమై విరాట్ అంపైర్ నితిన మీనన్ని ఆరా తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఐపోయాక ఫీల్డింగ్కి వచ్చిన సమయంలో నితిన్తో కాసేపు మాట్లాడాడు. బహుశా తన వికెట్ గురించే అయి ఉంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా, ఈ ఇన్నింగ్స్లో కోహ్లీ 44 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంతి ప్యాడ్స్ని, బ్యాట్ని ఒకే సమయంలో తాకడం రీప్లేలో కనిపించింది.
-
Courtesy Twitter:@meme_ki_diwani
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్