కివీస్తో మ్యాచ్పై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. నిలకడైన ఆటతీరును ప్రదర్శించడం వల్లే ఆ జట్టు సక్సెస్ అవుతోందని పేర్కొన్నారు. ‘ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటంలో న్యూజిలాండ్ జట్టు ముందుంటుంది. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉంది. ఇలాంటి జట్టుతో ఆడేటప్పుడు వారి లయను దెబ్బ తీయడానికి తీవ్రంగా శ్రమించాలి. పూర్తిస్థాయి నైపుణ్యాలను వినియోగించి ఆడితేనే విజయం సాధించేందుకు అవకాశాలు వస్తాయి. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదు’ అని కోహ్లీ అన్నాడు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/22122254/image-1033.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!