• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏది జరగాలని ఉందో అదే జరిగింది: సంజూ

    వన్డే వరల్డ్‌కప్‌-2023లో సంజూను శాంసన్ సెలక్టర్లు మొండిచేయి చూపిన విషయం తెలిసిందే. బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతడికి చోటివ్వలేదు. దీనిపై సంజూ స్పందిస్తూ. ‘‘ఏది జరగాలని ఉందో అదే జరిగింది. నేను మాత్రం ముందుకు సాగిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అంటూ సంజూ ట్వీట్ చేశారు. అతడు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv