• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూజర్లను కోల్పోతున్న ‘ఎక్స్’

    ఎక్స్ (ట్విట్టర్) ఈసీఓ లిండా యాకారివో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎక్స్’ తన యాక్టీవ్ యూజర్లను కోల్పోతుందని తెలిపారు. ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఎక్స్ 11.6 శాతం యూజర్లను కోల్పోయిందని వెల్లడించారు. ప్రస్తుతం తమకు 225 మిలియన్ల రోజువారి యూజర్లు, 550 మిలియన్ యాక్టివ్ యూజర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. వచ్చే ఎడాదిలో ఎక్స్ లాభాల బాట పట్టనుందని లిండా చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv