• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెండు రైళ్లు ఢీకొని 20 మంది మృతి

    బంగ్లాదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో ఉన్న రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కొల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ధ్వంసమైన కోచ్‌లను తొలగించేందుకు క్రేన్లను ఉపయోగిస్తున్నారు. .

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv