• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైవేపై 3 కంటైనర్లు ఢీ.. ఎగసిపడ్డ మంటలు

    [VIDEO](url): మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై మూడు కంటైనర్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం కాగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ముంబయి వైపు వెళ్తున్న కంటైనర్‌ బ్రేకులు ఫెయిలై పక్కనున్న రోడ్దులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు లారీలను ఢీకొట్టింది. అనంతరం హైవేపై బోల్తాపడింది. దీంతో కొంతసేపు ఆ మార్గం మూసుకుపోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv