• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అజాగ్రత్తతో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

    ఓ యువకుడు అజాగ్రత్తతో తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ముంబైలో ఉన్న మలాడ్ రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌పై ఇద్దరు యువకులు చేతులు కడుక్కుంటున్నారు. ఇంతలో అకస్మాత్తుగా వెనుకనుంచి వచ్చిన ఓ లోకల్ ట్రైన్ మయాంక్(17) అనే యువకుడిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు ఆమడ దూరంలో పడిపోయి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv