• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్‌

    AP: అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. ఈ నెల 24 నుంచి 27 తేదీల మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయ ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. వాటి సంచారం ట్రాప్‌ కెమెరాల్లో రికార్డయ్యిందని తెలిపింది. కాబట్టి భక్తులు అప్రమత్తంగా ఉంటూ గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ కోరింది. ఇటీవల కాలంలో తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv