• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Stock Market: రెండో రోజు లాభాల్లో మార్కెట్లు

    నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఉదయం సెన్సెక్స్‌ 63,885.56 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 329.85 పాయింట్ల లాభంతో 64,112.65 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,053.40 దగ్గర ప్రారంభమై 93.65 పాయింట్లు లాభపడి 19,140.90 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.25 వద్ద నిలిచింది.

    నష్టాలకు బ్రేక్‌ పంజుకున్న స్టాక్ మార్కెట్లు

    గత ఆరు రోజుల నష్టాలను చవిచూస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌‌లు నేడు బలంగా పుంజుకున్నాయి. ఉదయం నుంచి లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఈ రోజంతా అదే జోరును కొనసాగింది. దేశియంగా కార్పొరేట్‌ ఫలితాలు సానుకూలంగా ఉండటం కలిసొచ్చింది. ఉదయం సెన్సెక్స్‌ 63,559.32 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. చివరకు 634.65 పాయింట్ల లాభంతో 63,782.80 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 18,928.75 దగ్గర ప్రారంభమై 190 పాయింట్లు లాభపడి 19,047.25 దగ్గర ముగిసింది.

    భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయమే భారీ పతనంతో మొదలై అదే ట్రెండ్ కనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు మార్కెట్ల పతనానికి దారితీశాయి. ఉదయం సెన్సెక్స్‌ 63,774.16 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 900.91 పాయింట్ల నష్టంతో 63,148.15 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,027.25 దగ్గర ప్రారంభమై 259.20 పాయింట్లు నష్టపోయి 18,862.95 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.23 వద్ద నిలిచింది.

    నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 102 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 66,325 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 18 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 19,792 పాయింట్ల వద్ద కదలాడుతోంది. ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, విప్రో, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, HDFC బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.22 వద్ద ప్రారంభమైంది.

    స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 69 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 66,213 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 11 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీ 19,740 పాయింట్ల వద్ద కదలాడుతోంది. HCL టెక్, ONGC, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. దివీస్ ల్యాబ్, ఏషియన్ పేయింట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

    జియో నుంచి మరో కొత్త ఫోన్‌

    రిలయన్స్‌ జియో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. జియోభారత్‌ బీ1 పేరిట దీన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్నఫోన్ కంటే అదనపు ఫీచర్లతో దీన్ని తీర్చిదిద్దింది. కంపెనీ వెబ్‌సైట్‌లో దీన్ని లిస్ట్‌ చేశారు. బీ1 ఫోన్‌ ధర రూ.1299. 2.4 అంగళాల తెర, 2,000mAh బ్యాటరీని ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో జియో యాప్స్‌ అన్నీ ముందే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయని కంపెనీ తెలిపింది. యూపీఐ పేమెంట్స్‌ కోసం జియోపే కూడా ఉన్నట్లు వెల్లడించింది.

    లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    వరుసగా మూడు రోజులు నష్టాలతో కుదేలైన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. 327 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 65,553 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 90 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ సూచీ 19,526 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 65,129 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 108 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీ 19,420 పాయింట్ల వద్ద కదలాడుతోంది. నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పేయింట్స్, HUL షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద కొనసాగుతోంది.

    నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 312 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ సూచీ 65,156 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 104 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 19,533 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. ఏషియన్ పేయింట్ల్, బజాజ్ ఫైనాన్స్, HUL షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ, రిలయన్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షెర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు పెరిగింది. రూ.83.21 వద్ద కొనసాగుతోంది.

    Flipkart Big Savings Days: ఆఫర్ల వరద.. స్మార్ట్‌ ఫొన్లపై ఏకంగా 80శాతం వరకు డిస్కౌంట్

    సమ్మర్‌లో ఫ్లిప్‌కార్ట్(Flipkart) కూల్ ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ బిగ్ సేవింగ్స్ డేస్(Flipkart Big Savings Days) పేరిట భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తోంది. మే 5 నుంచి మే 10 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఎంపిక చేసిన ఒక్కో ప్రొడక్ట్‌ని చాలా తక్కువ ధరకే అందించడానికి రెడీ అయింది. దీంతో పాటు కస్టమర్లకు మరిన్ని బెనెఫిట్స్ కల్పిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.  80 శాతం వరకు  ఫ్లిప్‌కార్ట్ భారీ మొత్తంలో ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై 80శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. టెలివిజన్, ఇతర … Read more