• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రారంభమైన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం

    తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే అల్పాహరం కార్యక్రమం లాంచనంగా ప్రారంభమైంది. ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల ప్రభుత్వ పాఠశాలలో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 27వేల 147 పాఠశాలల్లో దాదాపు 23లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. స్కూలు టైమింగ్‌కు అర్ధగంట ముందు 1-10 వ తరగతి వరకు పిల్లలకు అల్పాహారం అందించనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv