• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లక్ష కెమెరాల స్క్రీన్ ను ప్రారంభిస్తున్న కేసీఆర్

    హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. రూ. 600 కోట్లతో నిర్మించిన ఈ సెంటర్ తెలంగాణ పోలీసింగ్ కు తలమానికంగా నిలవనుంది. ఇక్కడ ఒకేసారి లక్ష సీసీ కెమెరాల విజువల్స్ చూడగలిగే వాల్ అందుబాటులో ఉంటుంది. 10 లక్షల సీసీ కెమెరాల ఫీడ్ అంటే 30 పెటాబైట్ల స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. అంటే హైదరాబాద్ లో ఉన్న ప్రతి మూలనూ ఒక్క చోటు నుంచి పర్యవేక్షించే సదుపాయం రాబోతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv