• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.500 నోట్లు వెదజల్లిన కాంగ్రెస్ నేత

    [వీడియో;](url) కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఓ ర్యాలీలో డబ్బులు వెదజల్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజాధ్వని యాత్రలో భాగంగా శివకుమార్.. మాండ్యాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, ప్రజలకు ఆయన కరెన్సీ నోట్లు వెదజల్లారు. ప్రచార రథంపై నుంచి కింద ఉన్న వారికి రూ.500 నోట్లు వెదజల్లడం వీడియోలో కనిపిస్తుంది. కాగా డీకే వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు దారి తీసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv