• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి విందులో వివాదం.. కుర్చీలతో దాడి

    ఓ పెళ్లి విందులో జరిగిన చిన్నవివాదం కుర్చీలతో కొట్టుకునే దాకా వచ్చింది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన అతిథులు టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన మరో వ్యక్తి భోజనం చేస్తున్న మరో వ్యక్తి టోపీ తీశాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ మొదలయింది. అదికాస్త చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో ఇరువర్గాలు రెచ్చిపోయి కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv