• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకే రోజు.. రెండు రైళ్లలో మంటలు

    ఇవాళ రెండు రైళ్లలో అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్‌పుర్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగగా.. కర్ణాటకలో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణిస్తుండగా ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రైలు నిలిపేసి మంటలు ఆర్పారు. అటు బెంగుళూరులోని KSR రైల్వే స్టేషన్‌లో ఆగిఉన్న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై మంటలు అదుపు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv