• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్ట్రేలియాలో పుష్ప సాంగ్

    టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ జోరు చూపిస్తోంది. జింబాబ్వేతో మ్యాచ్‌‌పై పట్టు బిగించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ స్టేడియం వద్ద భారత అభిమానులు సందడి చేశారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మైదానం వెలుపల ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా మావ’ పాటను ప్లే చేశారు. దీంతో ఉత్సాహంతో టీమ్‌ఇండియా అభిమానులు మైదానం వెలుపలే స్టెప్పులు వేశారు. పాటను అనుకరిస్తూ కోరస్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv