• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జీ-20 సదస్సు ప్రారంభం

    ఇండోనేషియాలోని బాలిలో జీ-20 సదస్సు ప్రారంభమయ్యింది.. రెండ్రోజులపాటు నిర్వహించనున్న సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రవంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇండోనేషియా వెళ్లారు. సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కాసేపు మాట్లాడారు. జీ-20 నాయకులతో సవాళ్లు, వృద్ధి, ఆహారం, పర్యావరణఁ, ఆరోగ్యం, డిజిటల్ మార్పుల గురించి ఆలోచనలు విస్తరిస్తానని మోదీ చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv