TSRTC ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. అక్టోబరు వేతనంతో కలిపి ఈ డీఏను చెల్లించనున్నట్లు TSRTC పేర్కొంది. గతంలో పెండింగ్లో ఉన్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు పేర్కొంది. ఇటీవలే TSRTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించిన విషయం తెలిసిందే.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/04182616/image-172.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!