యూపీ: ప్రతి రోజూ ఆహారం పెట్టే వ్యక్తి మరణాన్ని ఒక కోతి తట్టుకోలేకపోయింది. ఆయన దేహం వద్ద రోధించింది. మృతదేహం వెన్నంటే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమ్రోహా జిల్లాకు చెందిన రామ్కున్వర్ సింగ్ ప్రతి రోజూ వానరానికి అన్నం పెట్టేవారు. రోజులో చాలా సమయం కోతితోనే గడిపే వారని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ వీడియోను చేసి నెటిజన్లు చలించిపోతున్నారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/14130025/image-682.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!