తాను సీఎం అయినంక రాష్ట్రంలో బెల్ట్ షాపులను బంద్ చేస్తా అని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పార్టీ నుంచి సీఎం రేసులో ఇద్దరు, ముగ్గురం సీఎం అభ్యర్థులు ఉన్నామని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ముందు ఎన్నికల్లో ఎలా గెలవలనేదానిపై దృష్టి పెడితే మంచిదన్నారు. సీఎం అభ్యర్థి ఎంపికను అధిష్ఠానం చూసుకుంటుందని సూచించారు. తొందరపాటు వ్యాఖ్యలతో ప్రజల్లో చులకన కావొద్దని అభిప్రాయపడ్డారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/12142646/image-583.jpeg)
మరిన్ని వార్తల కోసం YouSay యాప్ను ఇన్స్టాల్ చేయండి