• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో చూశాక నిద్ర పట్టలేదు: స్వాతి

    మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్డుపై పరేడ్ చేపించడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ స్పందించారు. ‘ఆ వీడియో చూశాక నాకు రాత్రి నిద్ర పట్టలేదు. 2 నెలల కిందట జరిగిన ఘటన ఇది. అయినా, ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం సిగ్గచేటు. కేంద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రధాని ఒక్క మాటా మాట్లాడరు. హింసాఖాండకు తెరదించాలని మణిపూర్ సీఎం, మోదీకి లేఖలు రాస్తా’ అని ఆమె చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv