• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

    ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఈరోజు జరిగిన మిక్స్డ్ ఆర్చరీ ఈవేంట్‌లో భారత ఆటగాళ్లు జ్యోతి సురేఖ, ప్రవీణ్ ఓజా గోల్డ్ మెడల్ సాధించారు. 5 కిలోమీటర్ల ట్రాక్ రేస్‌లో భారత క్రీడాకారిణి పారుల్ చౌదరి స్వర్ణం గెలిచింది. మరోవైపు 35మీ. మిక్స్డ్ వాక్ రేస్‌లో మజ్ను, రాంబాబు సిల్వర్ కొట్టారు. ఆసియా గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు 71 పతకాలతో 4వ స్థానంలో కొనసాగుతోంది. వీటిలో 16 స్వర్ణాలు, 26 సిల్వర్, 29 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv