• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పేపర్ లీక్ చేసింది బీజేపీ కార్యకర్తే: కేటీఆర్

    TSPSC ప్రశ్నాపత్రాలు లీకవడం దురదృష్టకరం. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తాం. పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. నిందితుడిగా ఉన్న రాజశేకర్ రెడ్డి బీజేపీ క్రియశీల కార్యకర్త అని తెలిపారు. లీకేజీలో కుట్ర కోణం దాగిఉందని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv