ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. గుడ్ మార్నింగ్ సీఎం సార్.. ఈరోడ్లు చూడండి అంటూ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న జనసేన కార్యకర్తలు తమ ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితిపై పోస్ట్ లు పెట్టారు. తొలిరోజు ఏలూరు, కడప జిల్లాల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేశారు. మరో రెండు రోజుల పాటు ఈ క్యాంపెయిన్ కొనసాగనుంది.
-
Courtesy Twitter:@JanaSenaParty
-
Courtesy Twitter:@JanaSenaParty
-
Courtesy Twitter:@JanaSenaParty
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్