టీడీపీ నేత నారా లోకేష్ మరో వినూత్ననిరసనకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక, చీకటి పాలన సాగిస్తోన్న జగనాసురుడి కళ్లు తెరిపిద్దాం పేరిటి మరో నిరసనకు లోకేష్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 గంటల నుంచి 7:05 మధ్యలో కళ్లకు గంతలు కట్టుకుని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు మద్ధతుగా నిజం గెలవాలి అని గట్టిగా నినదించాలని కోరారు. ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని లోకేష్ సూచించారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/28174449/image-1307.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!