• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేతాజీని గుర్తు చేసుకున్న మోదీ

    నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోస్ సేవలను మోదీ గుర్తు చేసుకున్నారు. యువ కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని మంత్రి వరకు చంద్రబోస్‌ని ఆదర్శంగా తీసుకుని చేసిన కార్యక్రమాల గురించి ఓ వీడియోను పంచుకున్నారు. ఇందులో బోస్ జయంతి రోజున మోదీ తీసుకున్న నిర్ణయాలను పొందుపర్చారు. బోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన జయంతి రోజున పరాక్రమ దివాస్ నిర్వహించాలని ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని కూడా వీడియోలో చూపించారు. 2021 నుంచి కేంద్ర ప్రభుత్వం పరాక్రమ దివాస్‌ని అధికారికంగా నిర్వహిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv