• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మోదీ

    ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ మెట్రోల పర్యటించారు. స్వయంగా టికెట్ తీసుకుని మెట్రో రైలు ఎక్కారు. అయితే, మోదీ రాక సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ విధించిన నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. కార్యక్రమానికి నల్ల దుస్తులు వేసుకు రావొద్దని, కచ్చితంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv