• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశ శాస్త్రవేత్తలకు మోదీ దిశానిర్ధేశం

    భారత దేశ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. రాబోయే 20 ఏళ్లలో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపారు. 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడు అడుగు పెట్టేలా లక్ష్యం పెట్టుకోవాలని దిశానిర్ధేశం చేశారు. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 విజయాలు అందించిన ఉత్సాహంతో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని శాస్త్రవేత్తలకు సూచించారు. శుక్రగ్రహంపై ఆర్భిటర్ మిషన్, అంగారకుడిపై ల్యాండర్ వంటి ప్రయోగాల దిశగా శాస్త్రవేత్తలు కృషి చేయాలని మోదీ వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv