• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హారతి పళ్లెంలో డబ్బులు.. మంత్రిపై కేసు

    తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదైంది. గూడూరులో ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు కొందరు మహిళలు ఆమెకు హారతి ఇచ్చారు. ఈ క్రమంలో సత్యవతి హారతి పళ్లెంలో రూ.4వేలు వేశారు. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్‌ఎస్‌టీ బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv