• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నమీబియా చిరుతలు వచ్చేశాయ్

    నమీబియా నుంచి చిరుతలను తీసుకురావడానికి వెళ్లిన ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని భారత వైమానిక దళం స్టేషన్‌లో ఈ విమానం ల్యాండ్ అయింది. ఎనిమిది చీతాలను అక్కడినుంచి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ చీతాలను కునో జాతీయ పార్కుకు తరలించనున్నారు. వీటిని ప్రధాని మోదీ శనివారం అడవిలోకి వదిలిపెడతారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv