• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నక్సలిజం మానవాళికి శాపం: అమిత్‌ షా

    దేశంలో వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. 2022లో నక్సల్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో హింస, మరణాలు తగ్గిపోయాయని తెలిపారు. ‘నక్సలిజం మానవాళికి శాపమని. మేము దానికి సంబంధించిన అన్ని రూపాలను నిర్మూలించామని చెప్పారు. వామపక్ష తీవ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ‘నేషనల్‌ పాలసీ అండ్ యాక్షన్‌ ప్లాన్‌’ను ఆమోదించిన విషయాన్ని అమిత్‌ షా గుర్తు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv