• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మిజోరంలో ముగిసిన నామినేషన్ల పర్వం

    మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు తెలిపారు. ఐదు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో దించాయని చప్పారు. అలాగే 27 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిజోరం ఎన్నికల పోలింగ్ నవంబర్ 7న జరగనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv