ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరులో ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకమని అది ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని తెలిపారు. ఈ క్లిష్టమైన పరిస్థితిలో ఇజ్రాయెల్కు అండగా నిలుస్తామని చెప్పారు. హమాస్ ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఇజ్రాయెల్కు భారత్ తోడుగా నిలుస్తోందని ప్రధాని భరోసా ఇచ్చారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/10165437/image-474.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!