• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి: KCR

    ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. సేవ చేసే వ్యక్తులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికలు అవగానే ఇచ్చిన హామీని ఆ పార్టీ విస్మరించిందని చెప్పారు. బీఆర్‌ఎస్ పోరాటానికి భయపడి కాంగ్రెస్‌ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv