టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఉన్న [వీడియో](url) వైరల్ అయ్యింది. ఇందులో పంత్ ముఖం రక్తంతో తడిచిపోయింది. అప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. అతడిని గమనించిన స్థానికులు బెడ్షీట్ కప్పి ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున పంత్ దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నిద్రపోయిన కారణంగా డివైడర్ను ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
-
Screengrab Twitter:NNsonukanojia
-
Screengrab Twitter:NNsonukanojia
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్