టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఉన్న [వీడియో](url) వైరల్ అయ్యింది. ఇందులో పంత్ ముఖం రక్తంతో తడిచిపోయింది. అప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. అతడిని గమనించిన స్థానికులు బెడ్షీట్ కప్పి ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున పంత్ దిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నిద్రపోయిన కారణంగా డివైడర్ను ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
-
Screengrab Twitter:NNsonukanojia
-
Screengrab Twitter:NNsonukanojia
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!