• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డబ్బు ఆశ చూపి వృద్ధ దంపతులకు రూ.4 కోట్లు టోకరా!

    ఓ వృద్ద దంపతుల వద్ద సైబర్‌ నేరగాళ్లు కోట్లు దోచుకున్నారు. ముంబయిలో వృద్ధ జంట నివసిస్తోంది. ఈ క్రమంలో 71 ఏళ్ల వృద్ధురాలికి ఓ రోజు గుర్తు తెలియని మహిళ నుంచి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తన భర్త పీఎఫ్‌ ఖాతాలో కంపెనీ రూ.11 కోట్లు డిపాజిట్ చేసిందని నమ్మబలికింది. ఆ డబ్బు అందుకోవాలంటే ట్యాక్స్ కింది రూ.4.35 కోట్లు జమ చేయాలని కోరింది. ఆ వృద్ధ దంపతులు డబ్బులు జమ చేసిన తర్వాత నుంచి సదరు మహిళ ఫోన్ స్విచ్‌‌ఆఫ్ వచ్చింది. దీంతో పోయామని గ్రహించిన ఆ వృద్ద జంట పోలీసులను ఆశ్రయించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv