• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పిండి కోసం ట్రక్కు వెంబడి పరుగులు

    పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. గోధుమ పిండి కోసం పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. ట్రక్కు వెంట పరుగులు తీసి పిండిని దక్కించుకుంటేనే పూట గడుస్తుండటంతో స్థానికులు ఈ సాహసానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టు చేసిన వ్యక్తి జమ్మూ కశ్మీర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. దీనికోసమేనా పాకిస్థాన్‌లో జమ్మూ కశ్మీర్‌ని విలీనం చేయాలని కోరుకుంటున్నది? పాకిస్థానీగా ఉండనందుకు అదృష్టంగా భావిస్తున్నా. పాకిస్థాన్‌తో మనకు ఏమైనా భవిష్యత్ ఉంటుందా?’ అంటూ ట్వీట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv