• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దెయ్యం వదిలిస్తానని చెప్పి.. చివరికీ!

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఓ తాంత్రికుడి చర్యలకు మహిళ బలైంది. పత్వారియా ప్రాంతానికి చెందిన ప్రియా సక్సేనా కొన్నిరోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. ఇటీవలే ఆమెకు ఓ తాంత్రికుడు పరిచయమయ్యాడు. ప్రియకు దెయ్యం పట్టిందని, ఆ దెయ్యాన్ని వదిలిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో హోమం నిర్వహించి ఆమెను చిత్రహింసలు పెట్టాడు. ప్రియా మెడపై కాలు వేసి తొక్కాడు. అనంతరం నీటి పైపుతో దారుణంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణం కోల్పోయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv