• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజస్థాన్‌లో దిగ్భ్రాంతికర ఘటన

    రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని ట్రాక్టర్‌తో ఎనిమిది సార్లు తొక్కించి చంపారు. బయానా ప్రాంతానికి చెందిన బహదూర్‌ సింగ్‌, అతర్‌ సింగ్‌ కుటుంబాల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం ఉంది. బహదూర్‌ కుటుంబ సభ్యులు ఆ స్థలాన్ని దున్నేందుకు ట్రాక్టర్‌తో వచ్చారు. విషయం తెలిసి అతర్‌ సింగ్‌ కుటుంబ సభ్యులూ అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ మొదలైంది. ఈ గొడవలో అతర్‌ సింగ్‌ కుటుంబానికి చెందిన నిర్పత్‌ నిరసనగా నేలపై పడుకోగా, బహదూర్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి ట్రాక్టర్‌తో తొక్కి హతమార్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv