Maldives Row: మాల్దీవులు VS లక్షద్వీప్ వివాదం.. రంగంలోకి బాలీవుడ్ ప్రముఖులు!
ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించడంపై కొంతమంది మాల్దీవుల (Maldives Row) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. భారత్కు వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లను సినీ, క్రీడా రంగ ప్రముఖులు ఖండిస్తున్నారు. భారత్లోనూ మాల్దీవులకు మించిన ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, మన పర్యాటక రంగానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఏర్పడిందని సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని భారత పర్యాటకంపై మాట్లాడిన ఓ పాత వీడియో తాజాగా వైరల్ అవుతోంది. … Read more