తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. అన్ని సామాజిక వర్గాలు కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంది. టికెట్లు దక్కని ఆశవాహులను బుజ్జగించేందుకు జానా రెడ్డి నేతృత్వంలోని కోర్ కమిటీని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించింది. వచ్చే వారం నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ బస్సు యాత్ర చేపట్టనున్నారు.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్