ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్గా తెరకెక్కిన ‘బేబీ’ మూవీ చూశాక కన్నీళ్లు ఆగలేదని నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలిపింది. ‘‘బేబీ సినిమా నాకెంతో నచ్చింది. ఈ చిత్రంలోని సీన్స్ నా మదిలో ఎంతోకాలం నిలిచిపోతాయి. నటీనటులందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. వాళ్ల యాక్టింగ్ నాతో కన్నీళ్లు పెట్టించింది.’’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. కాగా బేబీ సినిమా విడుదలైన తొలి రోజే రూ.7.1 కోట్ల గ్రాస్ రాబట్టింది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/07/15220341/image-1106.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!