• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాట పాడిన ముఖ్యమంత్రి

    కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను మధ్యప్రదేశ్ సీఎం ఉల్లాసపరిచారు. తన ఇంటికి ఆహ్వానించి దీపావళి సంబరాలు జరుపుకొన్నారు. ఈ వేడుకలో సుమారు 300కు పైగా చిన్నారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారికి సహంపక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రే స్వయంగా కొందరు చిన్నారులకు తినిపించారు. అనంతరం కచేరిలో పాల్గొని పాటలు పాడారు. ఈ వీడియోను ముఖ్యమంత్రి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv