• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి’

    బాలేశ్వర్ రైలు ప్రమాదంపై ప్రపంచదేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ దుర్ఘటనపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv