• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మిగ్ 21 ప్రమాదంపై స్పందించిన ఐఏఎఫ్

    రాజస్థాన్ లోని బర్మార్ లో మిగ్-21 యుద్ధవిమానం కుప్పకూలిన ఘటనపై భారత వైమానిక దళం(IAF) స్పందించింది. ఈ దుర్ఘటనలో శిక్షణలో ఉన్న ఇద్దరు పైలెట్లు మృతిచెందినట్లు ధృవీకరించింది. ప్రమాదం నిన్న రాత్రి 9.10గంటలకు జరిగినట్లు పేర్కొంది. ఇద్దరు యుద్ధవీరులను కోల్పోవడం నిజంగా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు వెల్లడించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv