• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైల్లోంచి దొంగను తోసిన ప్రయాణికుడు; అక్కడికక్కడే మృతి

    ఫోన్ దొంగిలించాడని ఓ ప్రయాణికుడు దొంగను రైల్లోంచి తోసివేయడంతో స్తంభానికి ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన ఢిల్లీ-అయోధ్య కంటోన్మెంట్ రైలులో చోటుచేసుకుంది. రైలులో ఓ మహిళ తన ఫోన్ కనిపించట్లేదని అరిచింది. దీంతో తోటి ప్రయాణికులు ఓ వ్యక్తి దగ్గర ఫోన్ గుర్తించారు. అనంతరం ఆ వ్యక్తిని చితకబాది, ఓ ప్రయాణికుడు రైలు నుంచి తోసివేశాడు. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది.

    The passenger pushed the thief from the train; Died on the spot
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv