• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రెక్కర్లతో గుంజీలు తీయించిన పోలీసులు

    గోవా-క‌ర్నాట‌క బోర్డ‌ర్ వ‌ద్ద ఉన్న దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం చూసేందుకు వచ్చిన ట్రెక్కర్లతో పోలీసు గుంజీలు తీయించారు. జలపాతం చూసేందుకు వచ్చి రైలు నిర్ణీత ప్రదేశానికి చేరక ముందే కొందరు దిగిపోయారు. వారు రైలు పట్టాల వెంట ట్రెక్కింగ్ చేస్తూ పోలీసుల కంటపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని ట్రెక్కింగ్ చేయకూడదన్న నిబంధనలను ఉల్లంఘించినందుకు వారి చేత గుంజీలు తీయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv